లింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు

జనం న్యూస్ చంటి మార్చ్ 14) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని లింగరాజుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.…

అన్నారం ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరపాలన దినోత్సవం

జనం న్యూస్ మార్చ్ 14 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలో శుక్రవారం స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు భూక్య…

దోసపాడ్,గురుకుల పాఠశాలకు 40,000 రూ, ఫ్రిడ్జ్ బహుకరణ. ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి పటేల్ రమేష్ రెడ్డి.. విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ.

జనం న్యూస్ మార్చ్ 14 మండలం పెన్ పహడ్ : ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక…

మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన డబోలి గ్రామపంచాయతీ వివిధ పార్టీ నాయకులు.

జనం న్యూస్ 14 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.జైనూర్: జైనూర్ మండలం డబోలి గ్రామ పంచాయతీ పరిధిలోని గరైన్ గూడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో…

తెలుగు సాహిత్య ఆది కవయిత్రి మొల్లనీలకంఠం జయ రామకృష్ణ

జనం న్యూస్ మార్చి 14 మండలం పెన్ పహడ్ : తెలుగు సాహిత్య ఆదికవయిత్రి మొల్ల అని కుమ్మరి సంఘం నాయకులు నీలకంఠం జయరామకృష్ణ అన్నారు. తెలుగు…

చతుర్వేద టాలెంట్ స్కూల్‌లో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే

జనం న్యూస్ చంటి మార్చి 14 ) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని చతుర్వేద టాలెంట్ స్కూల్‌లో సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

సూరంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే గురువులు… ప్రత్యేకంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం న్యూస్ చంటి మార్చ్ 14) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా…

ఆసిఫాబాద్ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలి

జనం న్యూస్ 14 మార్చ్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్: పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘ప్రజా పాలన –…

హుజురాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డ్ వద్దు – ప్రజా సంఘాల విజ్ఞప్తి

జనం న్యూస్ , మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ హుజురాబాద్ సమీపంలోని కొత్తపల్లి–సిర్సపల్లి ప్రాంతంలో ప్రతిపాదితంగా ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు…

బుద్ధిజంలో ఘనంగా వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన బీఎస్పీ నాయకులు

జనం న్యూస్ , మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ కరీంనగర్‌లోని కెఎస్ఎల్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం బుద్ధిజం పద్ధతిలో ఘనంగా వివాహ వేడుక నిర్వహించారు.…